ETV Bharat / state

'ఈ హోటల్​కు వచ్చిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి' - ఆలమూరులో పెరుగుతున్న కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఆలమూరు మండలంలో తాజాగా ముగ్గురికి కరోనా సోకింది. దీంతో ఆలమూరులో కేసుల సంఖ్య 29 కి చేరింది.

corona cases
corona cases
author img

By

Published : Jul 1, 2020, 3:43 PM IST

తూర్పు గోదావరి జిల్లా.. ఆలమూరు మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెనికేరులోని ఇద్దరు, మడికిలో ఒకరికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. మండలంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 29కి చేరింది. మడికిలో కరోనా వచ్చిన వ్యక్తి ఆ ప్రాంతంలో జాతీయ రహదారిలో ఓ హోటల్ లో పని చేస్తున్నారు. ఆ హోటల్లో భోజనాలు చేసిన వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా.. ఆలమూరు మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెనికేరులోని ఇద్దరు, మడికిలో ఒకరికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. మండలంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 29కి చేరింది. మడికిలో కరోనా వచ్చిన వ్యక్తి ఆ ప్రాంతంలో జాతీయ రహదారిలో ఓ హోటల్ లో పని చేస్తున్నారు. ఆ హోటల్లో భోజనాలు చేసిన వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.