ETV Bharat / state

'ప్రజల మనసుల్లో కాటన్ దొరకు శాశ్వత స్థానం' - తూర్పుగోదావరిలో సర్​ ఆర్థర్ కాటన్ జయంతి

తూర్పు గోదావరి జిల్లాలో సర్​ ఆర్థర్ కాటన్ 217వ జయంతిని నిర్వహించారు. రాజమహంద్రవరం ఎంపీ మార్గాన భరత్ కాటన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

arthar cotton 217th birth anniversary at east godavari
తూర్పుగోదావరిలో సర్​ ఆర్థర్ కాటన్ 217వ జయంతి
author img

By

Published : May 16, 2020, 11:50 AM IST

ఉభయగోదావరి జిల్లాల ఆరాధ్య దైవం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 217వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరంలో ఉన్న కాటన్‌ విగ్రహానికి రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌, జలవనరులశాఖ అధికారులు పూలమాలలు వేశారు.

కరోనా కట్టడికి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలకు వారిని శాలువాలతో సన్మానించారు. కాటన్‌దొర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని ఎంపీ భరత్‌ కీర్తించారు.

ఉభయగోదావరి జిల్లాల ఆరాధ్య దైవం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 217వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరంలో ఉన్న కాటన్‌ విగ్రహానికి రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌, జలవనరులశాఖ అధికారులు పూలమాలలు వేశారు.

కరోనా కట్టడికి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలకు వారిని శాలువాలతో సన్మానించారు. కాటన్‌దొర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని ఎంపీ భరత్‌ కీర్తించారు.

ఇదీ చదవండి:

కోరుకొండలో సేకరించినవి మడ భూములు కాదు: కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.