అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సాయి అనే 15 ఏళ్ల యువకుడు సోమవారం ఈతకు వెళ్ళాడు. కుమారుడు రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి.. తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు. ఊరి సమీపంలో బావిలో శవంగా తేలుతున్న కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బావిలో మృతదేహం కనిపించిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఈత రాకనే చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కంచె వెనుక కథ.. బలైన ప్రాణం