ETV Bharat / state

తిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ

author img

By

Published : Nov 24, 2019, 10:33 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్ధీ పెరిగింది. సాధారణ దర్శనానికి 14 గంటల సమయం పడుతుంది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 14గంటలు పడుతోంది. 35 కంపార్టుమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. నిన్న 82వేల 483మంది వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 39 వేల 510మంది తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం 2.49 కోట్లు.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 14గంటలు పడుతోంది. 35 కంపార్టుమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. నిన్న 82వేల 483మంది వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 39 వేల 510మంది తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం 2.49 కోట్లు.

ఇవీ చదవండి

శ్రీవారి సన్నిధిలో వినిపించని కాసుల గలగలలు...!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.