ETV Bharat / state

మహిళా గ్రామ వాలంటీర్​పై వైకాపా నేతల దాడి - చిత్తూరులో మహిళా వాలంటీర్​పై వైసీపీ నేతల దాడి న్యూస్

చిత్తూరు జిల్లాలో ఓ మహిళా గ్రామ వాలంటీర్​పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తమ ఇంటికీ ఎందుకు నీరు సరఫరా చేయడం లేదని ప్రశ్నించినందుకు దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.

ycp leaders attack on women village volunteer in chittoor
ycp leaders attack on women village volunteer in chittoor
author img

By

Published : May 24, 2020, 3:15 PM IST

చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్ పేట దళిత వాడ గ్రామ మహిళా వాలంటీర్​పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో అందరికీ ట్యాంకర్​తో నీటిని అందించి తమ ఇంటికి మాత్రమే నీటిని సరఫరా చేయటం లేదు ఎందుకని ప్రశ్నించినందుకు... దాడికి పాల్పడ్డారని పోలీసులకు వాలంటీర్​ ఫిర్యాదు చేశారు. కర్రలు, రాళ్లతో ఇంటిపై దాడికి దిగి సామగ్రి ధ్వంసం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకూ తన కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలయ్యాయని... న్యాయం చేయాలని కోరారు.

చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్ పేట దళిత వాడ గ్రామ మహిళా వాలంటీర్​పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో అందరికీ ట్యాంకర్​తో నీటిని అందించి తమ ఇంటికి మాత్రమే నీటిని సరఫరా చేయటం లేదు ఎందుకని ప్రశ్నించినందుకు... దాడికి పాల్పడ్డారని పోలీసులకు వాలంటీర్​ ఫిర్యాదు చేశారు. కర్రలు, రాళ్లతో ఇంటిపై దాడికి దిగి సామగ్రి ధ్వంసం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకూ తన కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలయ్యాయని... న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: 'విశాఖ పర్యటనకు చంద్రబాబు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.