ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో మహిళ మృతదేహం లభ్యం - latest news of pakala mandal

చిత్తూరు జిల్లా పాకాల మండలం గోకులపురం సమీపంలో మహిళ మృత దేహం కలకలం రేపింది. స్థానిక చెలిమిబండ వద్ద గుర్తుతెలియని మహిళను హత్య చేసి పూడ్చిపెట్టారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూడ్చిన కొద్దిదూరంలోని బండపైన రక్తపు మరకలు పరిశీలించి ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

women-dead-body
చిత్తూరు జిల్లాలో మహిళ మృతదేహం లభ్యం
author img

By

Published : Mar 11, 2020, 1:04 PM IST

చిత్తూరు జిల్లాలో మహిళ మృతదేహం లభ్యం

ఇవీ చూడండి-రెండు ప్రాణాలు కాపాడి.. తాను మృత్యుఒడికి చేరుకున్నాడు

చిత్తూరు జిల్లాలో మహిళ మృతదేహం లభ్యం

ఇవీ చూడండి-రెండు ప్రాణాలు కాపాడి.. తాను మృత్యుఒడికి చేరుకున్నాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.