ETV Bharat / state

సీఎంతో వైవీ సుబ్బారెడ్డి భేటీ..రెండ్రోజుల్లో తితిదే బోర్డు సభ్యుల నియామకం!

author img

By

Published : Sep 14, 2021, 4:50 PM IST

సీఎం జగన్‌ను తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి కలిశారు. తితిదే బోర్డు సభ్యులుగా ఎవరిని, ఎంతమందిని నియమించాలనే అంశంపై చర్చించారు.

YV Subbareddy
వైవీ సుబ్బారెడ్డి

సీఎం జగన్​ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. తితిదే బోర్డు సభ్యుల నియామకంపై సీఎంతో చర్చించారు. బోర్డు సభ్యులుగా ఎవరిని, ఎంత మందిని నియమించాలనే అంశంపై చర్చించారు. రెండ్రోజుల్లో సభ్యుల నియామకం పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందన్నారు.

సీఎం జగన్​ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. తితిదే బోర్డు సభ్యుల నియామకంపై సీఎంతో చర్చించారు. బోర్డు సభ్యులుగా ఎవరిని, ఎంత మందిని నియమించాలనే అంశంపై చర్చించారు. రెండ్రోజుల్లో సభ్యుల నియామకం పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి

TTD: రెండు, మూడు రోజుల్లో తితిదే పాలకమండలి జాబితా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.