ETV Bharat / state

'ప్రజలందరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలి'

author img

By

Published : May 9, 2021, 8:18 PM IST

రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రజలు పాటించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. కరోనా వైరస్ ను నియంత్రించాలంటే స్వీయనియంత్రణ పాటించటం, మాస్కు ధరించటం మార్గమని ప్లకార్డుల ద్వారా ప్రదర్శన చేపట్టారు.

police creates awareness on corona
police creates awareness on corona


కరోనా మహమ్మారిని నియంత్రించేలా.. రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రజలు పాటించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. నగరంలో పలు కూడళ్లలో కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించిన ఆయన.. ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ ను నియంత్రించాలంటే స్వీయనియంత్రణ పాటించటం ఒక్కటే మార్గమని ప్లకార్డుల ద్వారా తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. సరైన కారణం లేకుండా కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు.

ఇదీ చదవండి:


కరోనా మహమ్మారిని నియంత్రించేలా.. రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రజలు పాటించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. నగరంలో పలు కూడళ్లలో కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించిన ఆయన.. ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ ను నియంత్రించాలంటే స్వీయనియంత్రణ పాటించటం ఒక్కటే మార్గమని ప్లకార్డుల ద్వారా తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. సరైన కారణం లేకుండా కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

కరోనా రోగులకు అన్నదానం.. కమిటీగా ఏర్పడి సాయం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.