ETV Bharat / state

వైకాపా రెండేళ్ల పాలనలో పేదల అభివృద్ధికే పెద్దపీట: ఎమ్మెల్యే బియ్యపు

author img

By

Published : May 30, 2021, 6:07 PM IST

వైకాపా రెండేళ్ల పాలనలో నిరుపేదల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్​ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు.

వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి
వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి

వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని చిరు వ్యాపారులకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తోపుడు బండ్లు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద 100మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వైకాపా రెండేళ్ల పాలనలో నిరుపేదల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్​ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి..

వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని చిరు వ్యాపారులకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తోపుడు బండ్లు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద 100మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వైకాపా రెండేళ్ల పాలనలో నిరుపేదల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్​ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి..

CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.