ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

author img

By

Published : Feb 21, 2020, 12:15 PM IST

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.

Minister Peddi Reddy presented the garments to Srikalahasti temple
శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​రెడ్డితో కలిసి మంత్రి శ్రీ కాళహస్తీశ్వరుని సమేత జ్ఞానప్రసూనాంభీకాదేవికి సారె అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందజేయడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి...కోటప్పకొండ ప్రభపై.... అమరావతి నినాదం

శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​రెడ్డితో కలిసి మంత్రి శ్రీ కాళహస్తీశ్వరుని సమేత జ్ఞానప్రసూనాంభీకాదేవికి సారె అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందజేయడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి...కోటప్పకొండ ప్రభపై.... అమరావతి నినాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.