ETV Bharat / state

'పరువు హత్య కారకులకు శిక్ష తప్పదు' - INTERCASTE-MARRIAGE-LEADS-TO-SUSPICIOUS-DEATH-OF-NEWLY-WEDS-MINOR GIRL IN-CHITTOR

చిత్తూరు జిల్లా శాంతిపురంలో కులాంతర వివాహం చేసుకున్న ఓ నవ వధువు సొంతింటిలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు పరువుహత్య అనే కోణంలో కేసు నమోదు చేసి...దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాలిక స్వగ్రామం రెడ్లపల్లిలో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు

బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం:చిత్తూరు జిల్లా కలెక్టర్
author img

By

Published : Oct 14, 2019, 9:51 PM IST

చిత్తూరు జిల్లా శాంతిపురంలో మండలం రెడ్లపల్లిలో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. వద్దుమడిలో దళిత కుటుంబానికి చెందిన నందకుమార్ అనే యువకున్ని రెడ్లపల్లికి చెందిన బాలిక ప్రేమ వివాహం చేసుకుంది. బాలిక చనిపోవటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రెడ్లపల్లిలో మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువకుడి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. మైనర్ బాలిక పరువు హత్యకు గురైందని దళిత సంఘాలు శాంతిపురంలో నిరసన వ్యక్తం చేశారు

నవ వధువు మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం:చిత్తూరు జిల్లా కలెక్టర్

పైవార్త పూర్వాపరాల కోసం- కులాంతర వివాహం చేసుకున్న వధువు మృతి..పరువు హత్యేనా..!

చిత్తూరు జిల్లా శాంతిపురంలో మండలం రెడ్లపల్లిలో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. వద్దుమడిలో దళిత కుటుంబానికి చెందిన నందకుమార్ అనే యువకున్ని రెడ్లపల్లికి చెందిన బాలిక ప్రేమ వివాహం చేసుకుంది. బాలిక చనిపోవటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రెడ్లపల్లిలో మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువకుడి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. మైనర్ బాలిక పరువు హత్యకు గురైందని దళిత సంఘాలు శాంతిపురంలో నిరసన వ్యక్తం చేశారు

నవ వధువు మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం:చిత్తూరు జిల్లా కలెక్టర్

పైవార్త పూర్వాపరాల కోసం- కులాంతర వివాహం చేసుకున్న వధువు మృతి..పరువు హత్యేనా..!

Intro:ap_tpt_81_14_collector_sp_visit_redlapalli_avab_pkg_ap10009

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం లో కులాంతర వివాహం చేసుకుని అనుమానాస్పదస్థితిలో చనిపోయిన మైనర్ బాలిక స్వగ్రామం రెడ్ల పల్లి లో జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా ఎస్పీ సెంథిల్ కుమార్ పర్యటించారు రు రెడ్ల పల్లి కు చెందిన మైనర్ బాలిక శనివారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన విదితమే సమీప గ్రామం vaddu మడిలో లో దళిత కుటుంబానికి చెందిన నందు కుమార్ అనే యువకుని బాలిక ప్రేమ వివాహం చేసుకుంది ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో తో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు మైనర్ బాలిక పరువు హత్యకు గురైందని దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశారు
జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా ఎస్పీ సెంథిల్కుమార్ ఉప పాలనాధికారి కీర్తి తదితరులు సోమవారం రెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు బాలిక మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని పరిశీలించారు వద్దు మరి గ్రామంలో యువకుడి కుటుంబాన్ని పరామర్శించారు బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాలనా అధికారి తెలిపారు యువకుడి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు
అంతకుమునుపు దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత నేతలు శాంతిపురం లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రు బాలిక మృతి కి కారకులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు

వైట్ జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా
బైట్ సెంథిల్కుమార్ ఎస్పి


Body:mkn


Conclusion:kjh

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.