ETV Bharat / state

రాజగోపురం కూలిన ఘటనలో.. బాధితులకు ఇళ్ల పట్టాలు - mla madhusudhan latest news

శ్రీకాళహస్తీశ్వర ఆలయ రాజగోపురం కూలిన ఘటనలో నష్టపోయిన 37మంది బాధితులకు... ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే పక్కా గృహాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

house lands
ఇళ్ల పట్టాల పంపీణీ
author img

By

Published : Dec 16, 2020, 7:24 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ సమీపంలో గతంలో రాజగోపురం కూలిన ఘటనలో నష్టపోయిన బాధితులకు...ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి 37మంది బాధితులకు వీటిని అందించారు. స్వామి సన్నిధికి సమీపంలోనే ఈ స్థలాలను కేటాయించారు. అలాగే ప్రభుత్వం తరపున పక్కా గృహాలను నిర్మించి... మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ సమీపంలో గతంలో రాజగోపురం కూలిన ఘటనలో నష్టపోయిన బాధితులకు...ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి 37మంది బాధితులకు వీటిని అందించారు. స్వామి సన్నిధికి సమీపంలోనే ఈ స్థలాలను కేటాయించారు. అలాగే ప్రభుత్వం తరపున పక్కా గృహాలను నిర్మించి... మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చదవండీ...ప్రభుత్వ భూమి వదిలి.. ఎకరా రూ.70లక్షలకు క్రయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.