ETV Bharat / state

శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడి - Elephant attack on crops near Shachalam forest latest news

పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. పంట మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని కందులవారి పల్లి,శేషాపురం పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి.

Elephant attack
Elephant attack
author img

By

Published : Aug 10, 2020, 10:47 AM IST

చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడులు చేశాయి. కందులవారిపల్లి, శేషాపురం పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. ఏనుగుల సంచారంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడులు చేశాయి. కందులవారిపల్లి, శేషాపురం పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. ఏనుగుల సంచారంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: తల్లి పాలతో కరోనా సోకదు.. కానీ జాగ్రత్త!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.