చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడులు చేశాయి. కందులవారిపల్లి, శేషాపురం పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. ఏనుగుల సంచారంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: తల్లి పాలతో కరోనా సోకదు.. కానీ జాగ్రత్త!
చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడులు చేశాయి. కందులవారిపల్లి, శేషాపురం పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. ఏనుగుల సంచారంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: తల్లి పాలతో కరోనా సోకదు.. కానీ జాగ్రత్త!
చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడులు చేశాయి. కందులవారిపల్లి, శేషాపురం పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. ఏనుగుల సంచారంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: తల్లి పాలతో కరోనా సోకదు.. కానీ జాగ్రత్త!