ETV Bharat / state

వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు వరం: ఉప ముఖ్యమంత్రి

author img

By

Published : Oct 27, 2020, 5:35 PM IST

వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం జగన్ తాడేపల్లి నుంచి ప్రారంభించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొని రైతులకు ఈ పథకం ఒక వరమని అన్నారు.

DEPUTY_CM
DEPUTY_CM

రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ఒక వరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత నగదు బదిలీ కార్యక్రమం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

తిరుపతి ఆర్డీవో కార్యాలయం నుంచి ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు. కులం, మతం తేడా లేకుండా భూమి ఉన్న ప్రతి రైతుకూ వైఎస్సార్ రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేస్తుందని చెప్పారు.

రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ఒక వరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత నగదు బదిలీ కార్యక్రమం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

తిరుపతి ఆర్డీవో కార్యాలయం నుంచి ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు. కులం, మతం తేడా లేకుండా భూమి ఉన్న ప్రతి రైతుకూ వైఎస్సార్ రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి:

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.