ETV Bharat / state

మదనపల్లెకి చేరుకున్న సీఎం జగన్ - మదనపల్లెలో రాష్ట్రపతి పర్యటన వార్తలు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు స్వాగతం పలికేందుకు సీఎం జగన్ చిత్తూరు జిల్లా మదనపల్లెకి చేరుకున్నారు. అనంతరం చిప్పిలి హెలిప్యాడ్​కి వెళ్లనున్నారు. ఆశ్రమ సంబంధిత పలు కార్యక్రమాల్లో రామ్​నాథ్ కోవింద్ పాల్గొనున్నారు.

CM Jagan reached Madanapalle
మదనపల్లెకి చేరుకున్న సీఎం జగన్
author img

By

Published : Feb 7, 2021, 12:40 PM IST


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా మదనపల్లికి చేరుకున్నారు. మదనపల్లెలో ఒక రోజు పర్యటన కోసం రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు స్వాగతం పలికేందుకు జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో పట్టణానికి చేరుకున్నారు. అనంతరం చిప్పిలి హెలిప్యాడ్​కి బయలుదేరి వెళ్లారు.ఆశ్రమ సంబంధిత పలు కార్యక్రమాల్లో రామ్​నాథ్ కోవింద్ పాల్గొనున్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా మదనపల్లికి చేరుకున్నారు. మదనపల్లెలో ఒక రోజు పర్యటన కోసం రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు స్వాగతం పలికేందుకు జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో పట్టణానికి చేరుకున్నారు. అనంతరం చిప్పిలి హెలిప్యాడ్​కి బయలుదేరి వెళ్లారు.ఆశ్రమ సంబంధిత పలు కార్యక్రమాల్లో రామ్​నాథ్ కోవింద్ పాల్గొనున్నారు.

ఇదీ చూడండి. 'ఎన్నికల అధికారులపై చర్యలకు ఎస్ఈసీ అనుమతి తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.