ETV Bharat / state

ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్​ - cheap liquor caught at bodumalluvaripalle cross roads

బోడుమల్లువారిపల్లె క్రాస్​ వద్ద ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పీలేరు పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

35 litres of cheap liquor caught by peleru police and two people arrested
35 లీటర్ల నాటుసారా పట్టివేత
author img

By

Published : Aug 5, 2020, 11:50 PM IST

చిత్తూరు జిల్లా పచ్చారమాకులపల్లి తండా నుంచి ద్విచక్రవాహనంపై నాటుసారాను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పీలేరు పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు ఎక్సైజ్​ సీఐ గురుప్రసాద్​ తెలిపారు. నిందితుల్లో ఒకరు కడప జిల్లా మంగళంపల్లి గ్రామానికి చెందిన మారుతి ప్రసాద్​, చిత్తూరు జిల్లా శివరామపురానికి చెందిన రమేష్​లుగా పోలీసులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎస్​ఈబీ ఎస్సైలు సుబ్రహ్మణ్యం, భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

చిత్తూరు జిల్లా పచ్చారమాకులపల్లి తండా నుంచి ద్విచక్రవాహనంపై నాటుసారాను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పీలేరు పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు ఎక్సైజ్​ సీఐ గురుప్రసాద్​ తెలిపారు. నిందితుల్లో ఒకరు కడప జిల్లా మంగళంపల్లి గ్రామానికి చెందిన మారుతి ప్రసాద్​, చిత్తూరు జిల్లా శివరామపురానికి చెందిన రమేష్​లుగా పోలీసులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎస్​ఈబీ ఎస్సైలు సుబ్రహ్మణ్యం, భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

వ్యక్తి అరెస్ట్.. 10 లీటర్ల సారా స్వాధీనం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.