ETV Bharat / state

కల్యాణదుర్గంలో 12 వేల కుటుంబాలకు కూరగాయల పంపిణీ

author img

By

Published : Apr 19, 2020, 8:07 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం అందించేందుకు ప్రజా ప్రతినిధులు, దాతలు ముందుకు వస్తున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దాదాపు 12 వేల కుటుంబాలకు తెదేపా ఇంఛార్జీ ఉమామహేశ్వరనాయుడు కూరగాయలు పంపిణీ చేశారు.

tdp distributed vegetables to 12 thousand families at kalyandurgam
కల్యాణదుర్గంలో 12వేల కుటుంబాలకు కూరగాయల పంపిణీ

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు 12 వేల కుటుంబాలకు స్థానిక తెదేపా ఇంఛార్జీ ఉమామహేశ్వరనాయుడు కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి:

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు 12 వేల కుటుంబాలకు స్థానిక తెదేపా ఇంఛార్జీ ఉమామహేశ్వరనాయుడు కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి:

పారిశుద్ధ్య కార్మికులకు పోలీసుల సన్మానం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.