తాడిపత్రి ఘటనలో ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ వర్గాలకు చెందిన 10 మందిపై స్థానిక డీఎస్పీ చైతన్య కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన నిందితులను గుత్తి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ను విధించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం గుత్తి సబ్జైల్కు తరలించారు.
ఇదీచదవండి
ప్రతి తీర్పు సంచలనమే.. జస్టిస్ రాకేశ్కుమార్ 13 నెలల పయనమిదే...