ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం

author img

By

Published : Aug 20, 2020, 10:12 AM IST

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

road accident in tadipatri ananthapuram district
ఘటనా స్థలంలో మృతిచెందిన వ్యక్తి

అనంతపురం జిల్లా తాడిపత్రి పప్పూరు రోడ్డు వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కుమ్మేత గ్రామానికి చెందిన కుమ్మర మల్లికార్జున ద్విచక్రవాహనంపై వెళ్తుండగా తాడిపత్రి పట్టణం పప్పూరు హైవే వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో మల్లికార్జున అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి..

అనంతపురం జిల్లా తాడిపత్రి పప్పూరు రోడ్డు వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కుమ్మేత గ్రామానికి చెందిన కుమ్మర మల్లికార్జున ద్విచక్రవాహనంపై వెళ్తుండగా తాడిపత్రి పట్టణం పప్పూరు హైవే వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో మల్లికార్జున అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి..

అవమానమో.. అనుమానమో.. కరోనా బాధితుడి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.