ETV Bharat / state

Nirmala Sitaraman: నేడు అనంతపురం జిల్లాకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ - ap latest news

Nirmala Sitaraman to visit AP: నేడు అనంతపురం జిల్లాకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రానున్నారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనులకు భూమిపూజ చేయనున్నారు.

Nirmala Sitaraman to visit Andhra Pradesh
నేడు అనంతపురం జిల్లాకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
author img

By

Published : Mar 5, 2022, 7:38 AM IST

Nirmala Sitaraman to visit AP: నేడు అనంతపురం జిల్లాకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రానున్నారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనులకు భూమిపూజ చేయనున్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి, రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొననున్నారు.

రైతుల ముందస్తు అరెస్టు

నాసిన్ సంస్థలో భూములు కోల్పొయిన రైతులను.. అర్థరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. పాలసముద్రంలో కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. కేంద్రమంత్రి పర్యటన దృష్ట్యా రైతులు ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Nirmala Sitaraman to visit AP: నేడు అనంతపురం జిల్లాకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రానున్నారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనులకు భూమిపూజ చేయనున్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి, రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొననున్నారు.

రైతుల ముందస్తు అరెస్టు

నాసిన్ సంస్థలో భూములు కోల్పొయిన రైతులను.. అర్థరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. పాలసముద్రంలో కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. కేంద్రమంత్రి పర్యటన దృష్ట్యా రైతులు ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

అదనపు ఏజీ జాస్తి నాగభూషణ్‌ రాజీనామా..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.