అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీలో పోలీసులు దాడులు చేశారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి... లక్ష ఐదు వందల తొంభై రూపాయల నగదు, 9 సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. గన్నేవారిపల్లి కాలనీలోని ప్రతాప్రెడ్డి ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారంతో... డీఎస్పీ శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...9 మంది అరెస్టు
అనంతపురం జిల్లా గన్నేవారిపల్లికాలనీలోని జరిపిన దాడులలో... 9 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.
![పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...9 మంది అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3957495-38-3957495-1564164816254.jpg?imwidth=3840)
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీలో పోలీసులు దాడులు చేశారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి... లక్ష ఐదు వందల తొంభై రూపాయల నగదు, 9 సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. గన్నేవారిపల్లి కాలనీలోని ప్రతాప్రెడ్డి ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారంతో... డీఎస్పీ శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు.
ఇదీ చదవండి: అధికారుల నిర్లక్ష్యం...తెప్పించింది అన్నదాతలకు ఆగ్రహం
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం లో ఘోర ప్రమాదం తప్పింది. కొవ్వూరు నుంచి పోలవరం 20 మంది విద్యార్థులతో వస్తున్న నారాయణ పాఠశాల బస్సు పోలవరం కడెమ్మ ఆలయం సమీపం లోకి వచ్చేసరికి అదుపు తప్పి గోదావరి ఎటైగట్టుపైకి జారింది. ప్రమాదం జరిగినప్పుడు బస్ లో 20 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు బస్ నుంచి క్షేమంగా బయట పడ్డారు. ఉదయం నుంచి వర్షం పడటంతో మట్టితో ఉన్న గట్టు జారడం తో బస్ చక్రాలు అదుపు తప్పాయని చోదకుడు తెలిపాడు. అదనపు తరగతలు పేరిట విద్యార్థులను ఉదయం నుంచి రాత్రి వరకు పాఠశాలలోనే ఉంచుతున్నారని అందుకే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటుంన్నాయంటూ విద్యార్థులు తల్లితండ్రులు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Body:స్కూల్ బస్ ఆక్సిడెంట్Conclusion:గణేష్, జంగారెడ్డిగూడెం, 9494340456