ETV Bharat / state

గాలివాన బీభత్సం.. పండ్ల తోటలకు అపార నష్టం

గాలివాన బీభత్సంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట చేతికి వస్తుందని ఆశపడుతున్న సమయంలో గాలివానతో పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది. పదుల ఎకరాల్లో బొప్పాయి, దానిమ్మ చెట్లు నేలకొరిగాయి.

author img

By

Published : Apr 19, 2019, 8:10 PM IST

గాలివాన బీభత్సం.. పండ్ల తోటలకు అపార నష్టం
గాలివాన బీభత్సం.. పండ్ల తోటలకు అపార నష్టం

చేతికొచ్చే పంట గాలివాన బీభత్సంతో నేలకొరిగి అన్నదాతకు ఆవేదన మిగిల్చాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురంలో సంభవించిన గాలివాన నిండా ముంచేసింది. బొప్పాయి, దానిమ్మ తోటలు పదుల ఎకరాల్లో నేలకొరిగాయి. అపారనష్టం చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ పెట్టుబడి అంతా మట్టిపాలైందని విలపిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

గాలివాన బీభత్సం.. పండ్ల తోటలకు అపార నష్టం

చేతికొచ్చే పంట గాలివాన బీభత్సంతో నేలకొరిగి అన్నదాతకు ఆవేదన మిగిల్చాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురంలో సంభవించిన గాలివాన నిండా ముంచేసింది. బొప్పాయి, దానిమ్మ తోటలు పదుల ఎకరాల్లో నేలకొరిగాయి. అపారనష్టం చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ పెట్టుబడి అంతా మట్టిపాలైందని విలపిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి.

నీటి సమస్య పరిష్కరించండి.. లేకుంటే ఆందోళనలు

Intro:శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లో టి బరంపురం పంచాయితీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు నదీ పరివాహక ప్రాంతంలో నీటి కి కటకటలాడే పరిస్థితి నెలకొంది ఎండలు ఎక్కువగా ఉండటంతో బోర్లు బావులు అడుగంటుతున్నాయి ఈ ప్రాంత ప్రజలు నదీ గర్భంలో చెలమలు ఏర్పాటు చేసుకొని తాగునీటిని సేకరించి తీసుకెళుతుంటారు భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రామస్తుల కు చెలమలే దిక్కు కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకునే నాధుడే లేడు


Body:ఈటీవీ


Conclusion:ఈటీవీ వీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.