ETV Bharat / state

జింకను కాపాడి.. అధికారులకు అప్పగించిన యువకులు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్ది గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన ఓ జింక పిల్ల అస్వస్థతకు గురై పడింది. గమనించిన స్థానికులు జింకకు వైద్యం చేయించి సంబంధిత అధికారులు అప్పగించారు.

author img

By

Published : Jun 23, 2020, 3:13 PM IST

anantapur dst kalyandurgam manal ontimidi village  boy safe a deer and gave it to forest officers
anantapur dst kalyandurgam manal ontimidi village boy safe a deer and gave it to forest officers

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్ది గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన పడిన ఓ జింక పిల్లను స్థానిక యువకులు కాపాడారు. జింక పిల్లకు వైద్యం చేయించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. జింక పిల్లను అప్పగించిన యువకుల్ని అటవీశాఖ అధికారులు అభినందించారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్ది గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన పడిన ఓ జింక పిల్లను స్థానిక యువకులు కాపాడారు. జింక పిల్లకు వైద్యం చేయించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. జింక పిల్లను అప్పగించిన యువకుల్ని అటవీశాఖ అధికారులు అభినందించారు.


ఇదీ చూడండి : కరోనా ఉద్ధృతి పెరిగింది.. డిగ్రీ, వృత్తి విద్య పరీక్షలు రద్దు చేయండి: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.