ఇదీ చదవండి: డాక్టర్ సుధాకర్ కేసు: కేజీహెచ్లో సీబీఐ విచారణ
తెలంగాణ: రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి - రంగారెడ్డి జిల్లా మిర్జాగూడలో రోడ్డు ప్రమాదం న్యూస్
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు ఆలూరు మండలానికి చెందిన రాఘవేందర్, నరేశ్, రవిందర్గా గుర్తించారు. మృతుల్లో రాఘవేందర్ వికారాబాద్ పీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు.
![తెలంగాణ: రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి తెలంగాణ: రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7422721-935-7422721-1590935406697.jpg?imwidth=3840)
తెలంగాణ: రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
ఇదీ చదవండి: డాక్టర్ సుధాకర్ కేసు: కేజీహెచ్లో సీబీఐ విచారణ