ETV Bharat / city

లుకేమియా బాధితుల కోసం రక్తదానం చేసిన విజయసాయిరెడ్డి

లుకేమియా బాధితుల కోసం ప్రగతి భారతి ఫౌండేషన్, విశాఖ రెడ్​క్రాస్​ విభాగం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో.. ఎంపీ విజయసాయిరెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.

author img

By

Published : Apr 18, 2020, 8:26 PM IST

Vijaya sai reddy donates blood
రక్తదానం చేస్తున్న విజయసాయిరెడ్డి
విశాఖలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మోపిదేవి, ఎంపీ విజయసాయిరెడ్డి

లుకేమియా బాధితుల కోసం ప్రగతి భారతి ఫౌండేషన్, విశాఖ రెడ్​క్రాస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి ప్రారంభించారు. విజయసాయి రెడ్డి రక్తదానం చేశారు. లాక్​డౌన్ కారణంగా రక్తం కొరత రాకూడదన్న లక్ష్యంతో వైద్య, పోలీసు శాఖల అనుమతులతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి : నౌకా దళంలో కరోనా కలకలం- 21 మందికి వైరస్

విశాఖలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మోపిదేవి, ఎంపీ విజయసాయిరెడ్డి

లుకేమియా బాధితుల కోసం ప్రగతి భారతి ఫౌండేషన్, విశాఖ రెడ్​క్రాస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి ప్రారంభించారు. విజయసాయి రెడ్డి రక్తదానం చేశారు. లాక్​డౌన్ కారణంగా రక్తం కొరత రాకూడదన్న లక్ష్యంతో వైద్య, పోలీసు శాఖల అనుమతులతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి : నౌకా దళంలో కరోనా కలకలం- 21 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.