హైదరాబాద్ సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. తనకు బదులుగా తన తరపున న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున కోర్టుకు హాజరవటం కష్టతరమవుతుందన్నారు. కాగా...జగన్ పిటిషన్పై నేడు సీబీఐ కోర్టులో విచారణ చేపట్టింది. అనంతరం ఈనెల 20కి కేసును వాయిదా వేసింది.
జగన్ పిటిషన్పై విచారణ వాయిదా
ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆయన పిటిషన్పై విచారించిన కోర్టు కేసును ఈ నెల 20కి వాయిదా వేసింది.
![జగన్ పిటిషన్పై విచారణ వాయిదా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4353235-40-4353235-1567741587749.jpg?imwidth=3840)
జగన్ పిటిషన్పై నేడు విచారణ
హైదరాబాద్ సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. తనకు బదులుగా తన తరపున న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున కోర్టుకు హాజరవటం కష్టతరమవుతుందన్నారు. కాగా...జగన్ పిటిషన్పై నేడు సీబీఐ కోర్టులో విచారణ చేపట్టింది. అనంతరం ఈనెల 20కి కేసును వాయిదా వేసింది.
ఇదీచదవండి
Intro:JK_AP_NLR_05_05_CANALAS_PUDIKA_RAJA_PKG_BYTS_AP10134
Body:2
Conclusion:3
Body:2
Conclusion:3
Last Updated : Sep 6, 2019, 12:56 PM IST