ETV Bharat / city

జగన్ పిటిషన్​పై విచారణ వాయిదా

author img

By

Published : Sep 6, 2019, 9:39 AM IST

Updated : Sep 6, 2019, 12:56 PM IST

ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని  కోరారు. ఆయన పిటిషన్​పై విచారించిన కోర్టు కేసును ఈ నెల 20కి వాయిదా వేసింది.

జగన్ పిటిషన్​పై నేడు విచారణ

హైదరాబాద్ సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. తనకు బదులుగా తన తరపున న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున కోర్టుకు హాజరవటం కష్టతరమవుతుందన్నారు. కాగా...జగన్ పిటిషన్​పై నేడు సీబీఐ కోర్టులో విచారణ చేపట్టింది. అనంతరం ఈనెల 20కి కేసును వాయిదా వేసింది.

హైదరాబాద్ సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. తనకు బదులుగా తన తరపున న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున కోర్టుకు హాజరవటం కష్టతరమవుతుందన్నారు. కాగా...జగన్ పిటిషన్​పై నేడు సీబీఐ కోర్టులో విచారణ చేపట్టింది. అనంతరం ఈనెల 20కి కేసును వాయిదా వేసింది.

ఇదీచదవండి

నేడు శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన

Intro:JK_AP_NLR_05_05_CANALAS_PUDIKA_RAJA_PKG_BYTS_AP10134



Body:2


Conclusion:3
Last Updated : Sep 6, 2019, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.