ETV Bharat / city

దోపిడీ కోసమే రూ.912 కోట్లతో ఎత్తిపోతల పథకం: అయ్యన్న - జగన్​పై అయ్యన్న కామెంట్స్

ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రన్ని దోచుకుంటున్నారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. దోపిడీ కోసమే పోలవరం కుడి కాలువపై రూ. 912 కోట్లతోఎత్తిపోతల పథకం చేపడుతున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్​తో పోలవరం ప్రాజెక్టులో రూ.780 కోట్లు ఆదా చేశామని చెప్పిన జగన్..ఇప్పుడు అంచనా వ్యయాన్ని రూ.3222 కోట్లకు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలన్నారు.

tdp leader ayyanna comments on polavaram
దోపిడీ కోసమే రూ.912 కోట్లతోఎత్తిపోతల పథకం
author img

By

Published : Apr 23, 2021, 4:33 PM IST

రివర్స్ టెండరింగ్​తో పోలవరం ప్రాజెక్టులో రూ.780 కోట్లు ఆదా చేశామని చెప్పిన సీఎం జగన్...ఇప్పుడు అంచనా వ్యయాన్ని రూ.3222 కోట్లకు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. దోపిడీ కోసమే పోలవరం కుడి కాలువపై రూ. 912 కోట్లతో ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ దండగన్న జగన్.. మరో ఎత్తిపోతల పథకానికి రూ. 912 కోట్లు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు.

వైకాపా ప్రభుత్వ హయంలో పోలవరం ఎంతపూర్తి చేశారో..,నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో...ప్రజలందరికీ అర్థమయ్యేలా శ్వేతపత్రం విడుదల చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.

రివర్స్ టెండరింగ్​తో పోలవరం ప్రాజెక్టులో రూ.780 కోట్లు ఆదా చేశామని చెప్పిన సీఎం జగన్...ఇప్పుడు అంచనా వ్యయాన్ని రూ.3222 కోట్లకు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. దోపిడీ కోసమే పోలవరం కుడి కాలువపై రూ. 912 కోట్లతో ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ దండగన్న జగన్.. మరో ఎత్తిపోతల పథకానికి రూ. 912 కోట్లు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు.

వైకాపా ప్రభుత్వ హయంలో పోలవరం ఎంతపూర్తి చేశారో..,నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో...ప్రజలందరికీ అర్థమయ్యేలా శ్వేతపత్రం విడుదల చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

'జగన్ అక్రమాస్తులపై పోరాడినందుకే కక్ష సాధిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.