ETV Bharat / city

ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవు: ఎస్‌ఈసీ - అధికారుల బదిలీలపై ఎస్​ఈసీ కామెంట్స్

పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ బదిలీ ప్రతిపాదనలను ఎస్​ఈసీ తిరస్కరించింది. ఈ సమయంలో బదిలీలు తగవని హితవు పలికింది.

SEC on officials transfers
SEC on officials transfers
author img

By

Published : Jan 26, 2021, 8:17 AM IST

ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ ద్వివేది, గిరిజాశంకర్‌ బదిలీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని.. ఒకవేళ బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని ఎస్​ఈసీ తెలిపింది.

ఇదీ చదవండి:

ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ ద్వివేది, గిరిజాశంకర్‌ బదిలీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని.. ఒకవేళ బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని ఎస్​ఈసీ తెలిపింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.