AP CORONA CASES : గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,158 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 135 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ కారణంగా మరో ముగ్గురు మృతిచెందారు. కరోనా నుంచి మరో 164 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,326కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
AP CORONA CASES : రాష్ట్రంలో నిలకడగా కేసులు.. కొత్తగా 135 మందికి పాజిటివ్
AP CORONA CASES : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. కొత్తగా 135 మందికి వైరస్ సోకగా.. మరో ముగ్గురు మరణించారు. కొవిడ్ నుంచి మరో 164 మంది బాధితులు కోలుకున్నారు. కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు.
![AP CORONA CASES : రాష్ట్రంలో నిలకడగా కేసులు.. కొత్తగా 135 మందికి పాజిటివ్ నిలకడగా కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13990424-389-13990424-1640263001999.jpg?imwidth=3840)
జిల్లాల వారీగా కరోనా కేసులు, మృతులు..
అనంతపురంలో 4, చిత్తూరులో 35, తూర్పుగోదావరిలో 6, గుంటూరులో 18, కడపలో 8, కృష్ణాలో 23, నెల్లూరులో 9, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 14, పశ్చిమగోదావరిలో 15 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. కొవిడ్తో గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీచదవండి.
Instagram Cheating: ఇన్స్టాలో అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
AP CORONA CASES : గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,158 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 135 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ కారణంగా మరో ముగ్గురు మృతిచెందారు. కరోనా నుంచి మరో 164 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,326కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా కరోనా కేసులు, మృతులు..
అనంతపురంలో 4, చిత్తూరులో 35, తూర్పుగోదావరిలో 6, గుంటూరులో 18, కడపలో 8, కృష్ణాలో 23, నెల్లూరులో 9, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 14, పశ్చిమగోదావరిలో 15 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. కొవిడ్తో గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీచదవండి.
Instagram Cheating: ఇన్స్టాలో అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?