ETV Bharat / city

'పింఛన్లలో 4.27 లక్షల మంది అనర్హులను తొలగించాం' - ఇంటింటికి పెన్షన్ స్కీం న్యూస్

ఒక్కరోజులోనే 88.85 శాతం పింఛన్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రజల శ్రేయస్సే వైకాపా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు.

minister peddireddy about pensions
minister peddireddy about pensions
author img

By

Published : Feb 4, 2020, 5:08 PM IST

గత ప్రభుత్వ హయాంలోని 4.27 లక్షల మంది అనర్హులకు పింఛన్లు తొలగించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. కొత్తగా 5.79 లక్షల మందిని చేర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికీ పింఛన్లు రాని అర్హులకు ఐదు రోజుల్లో మంజూరు చేస్తామని పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. మొత్తం మూడ్రోజుల్లో 50.50 లక్షల మందికి పింఛన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

గత ప్రభుత్వ హయాంలోని 4.27 లక్షల మంది అనర్హులకు పింఛన్లు తొలగించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. కొత్తగా 5.79 లక్షల మందిని చేర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికీ పింఛన్లు రాని అర్హులకు ఐదు రోజుల్లో మంజూరు చేస్తామని పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. మొత్తం మూడ్రోజుల్లో 50.50 లక్షల మందికి పింఛన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.