ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు - ఇంద్రకీలాద్రిపై ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు వార్తలు

విజయవాడ దుర్గ గుడిలో మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. వేదపండితులు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Mar 13, 2021, 3:20 PM IST

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వైభవంగా సాగిన మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. వేదపండితులు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సురేశ్ బాబు దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు కృష్ణా నదిలో శ్రీ గంగా పార్వతి మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులకు వసంతోత్సవం నిర్వహించారు.

ఇదీ చదవండి...

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వైభవంగా సాగిన మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. వేదపండితులు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సురేశ్ బాబు దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు కృష్ణా నదిలో శ్రీ గంగా పార్వతి మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులకు వసంతోత్సవం నిర్వహించారు.

ఇదీ చదవండి...

భాజపా పదాధికారుల సమావేశం.. తిరుపతి ఉప ఎన్నికపై చర్చ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.