విజయవాడ వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రూ. 5 వేలకు బాలికను అమ్మడానికి ప్రయత్నించాడో తండ్రి. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన సతీశ్ మద్యానికి బానిసయ్యాడు. సమరాంగ్ చౌక్ సమీపంలోని ఓ బార్ వద్ద బాలికను అమ్మటానికి ప్రయత్నంచగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాలికను.., సతీశ్ను స్టేషన్కు తరలించారు. అనంతరం బాలికను చైల్డ్లైన్ అధికారులకు అప్పగించి.., ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీచదవండి