ETV Bharat / city

'కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'

author img

By

Published : Aug 9, 2020, 9:43 PM IST

స్వర్ణ ప్యాలెస్ ఘటన అత్యంత దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కరోనా చికిత్స తీసుకుంటున్నవారు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

'కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'
'కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'

కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కరోనా వచ్చిన వైకాపా నేతలు తెలంగాణకు వెళ్లి.. వైద్యం చేయించుకోవడాన్ని తప్పుబట్టారు. కరోనా చికిత్స తీసుకుంటున్నవారు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా రోజురోజుకు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించకుండా సొంత ఏజెండాపై దృష్టి పెట్టడాన్ని ఆయన ఖండించారు.

కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కరోనా వచ్చిన వైకాపా నేతలు తెలంగాణకు వెళ్లి.. వైద్యం చేయించుకోవడాన్ని తప్పుబట్టారు. కరోనా చికిత్స తీసుకుంటున్నవారు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా రోజురోజుకు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించకుండా సొంత ఏజెండాపై దృష్టి పెట్టడాన్ని ఆయన ఖండించారు.

ఇదీ చదవండి: తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.