ETV Bharat / city

'ఉద్యోగుల పదోన్నతుల విషయంలో వారిద్దరూ చిచ్చుపెడుతున్నారు' - అమరావతి జేఏసీ నేతలు తాజా వార్తలు

పదోన్నతుల వ్యవహారంలో ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ చిచ్చుపెడుతున్నారని అమరావతి ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల పదోన్నతుల విషయంలో వారిద్దరూ చిచ్చుపెడుతున్నారు
ఉద్యోగుల పదోన్నతుల విషయంలో వారిద్దరూ చిచ్చుపెడుతున్నారు
author img

By

Published : Feb 25, 2021, 6:02 PM IST

ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తీరు బాగోలేదని అమరావతి ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో ఇద్దరూ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్నారన్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాల్లో చిచ్చు పెట్టవద్దని వారికి సూచించారు.

ఇదీ చదవండి..

ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తీరు బాగోలేదని అమరావతి ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో ఇద్దరూ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్నారన్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాల్లో చిచ్చు పెట్టవద్దని వారికి సూచించారు.

ఇదీ చదవండి..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.