ETV Bharat / city

'అవినీతిని బయటకు తీస్తాం... కొండపై నిఘా పెంచుతాం'

సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించడమే తమ లక్ష్యమని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలోని అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

author img

By

Published : Jul 3, 2019, 4:49 PM IST

మీడియాతో వైవీ సుబ్బారెడ్డి
మీడియాతో వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు కృషి చేస్తానని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పిదాలన్నిటినీ బయటకు తీస్తామని స్పష్టం చేశారు. ఛైర్మన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా ఒంగోలు వచ్చారు. స్థానిక సంతపేట ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవాస్థానం కళ్యాణ మండపం పనులను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. గత పాలక మండలి హయంలో నగదు, నగలు దుర్వినియోగంపై దర్యాప్తు నిర్వహిస్తామని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఆయన అన్నారు.

తిరుమల కొండపై అక్రమాలకు తావు లేకుండా నిఘా పెంచుతామని తెలిపారు. సామాన్య భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో వేచివుండే పరిస్థితి రాకూడదని.. రెండు గంటల్లో దైవదర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు విషయంలో న్యాయపరమైన కొన్ని చిక్కులున్నాయని.. దీనిపై నిపుణులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

మీడియాతో వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు కృషి చేస్తానని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పిదాలన్నిటినీ బయటకు తీస్తామని స్పష్టం చేశారు. ఛైర్మన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా ఒంగోలు వచ్చారు. స్థానిక సంతపేట ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవాస్థానం కళ్యాణ మండపం పనులను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. గత పాలక మండలి హయంలో నగదు, నగలు దుర్వినియోగంపై దర్యాప్తు నిర్వహిస్తామని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఆయన అన్నారు.

తిరుమల కొండపై అక్రమాలకు తావు లేకుండా నిఘా పెంచుతామని తెలిపారు. సామాన్య భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో వేచివుండే పరిస్థితి రాకూడదని.. రెండు గంటల్లో దైవదర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు విషయంలో న్యాయపరమైన కొన్ని చిక్కులున్నాయని.. దీనిపై నిపుణులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Intro:FILE NAME : AP_ONG_41_03_PASUVULAKU_NEETI_IBBANDI_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )

యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామ సమీపంలో నీటికుంటల్లొ నీరు లేకపోవటంతో పశువులకు దాహానికి అల్లాడుతూ చనిపోతున్నాయని పశుపోషకులు ఆవేదన చెందుతున్నారు... ఈవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనంలేకుండా పోవటంతో స్తానిక ఎంఎల్‍ఏ కరణం బలరామకృష్ణమూర్తి కి సమస్యను నిన్నవించుకున్నారు... స్పందించిన చీరాల శాశనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి గ్రామం సమీపంలొని నీటి కుంటలను తవ్వించాలని అధికారులను ఆదేసించారు... అయినా అధికారులనుండి స్పందన లేకపోవటంతో పశుపోషకులు ఆందోళనకు సిద్దమవుతామంటున్నారు... చల్లారెడ్డిగామం గ్రామ సమీపంలొ ఉన్న చెరువు పూడికపేరుకుపోయింది... ఉఅన్న కొద్దిపాటినీరు బరదమయమయి దుర్గంధం వెదల్లుతుంది.గ్రామమంతా పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నామని అధికారులు స్పందించి గ్రామ సమీపంలొని చెరువును తవ్వించి పశువులకు నీటి ఇబ్బంది లేకుండా చేయాలని లేకపోతే ఆందోళణలు చేస్తామని పశుపోషకులు చెపుతున్నారు.

బైట్ : గవిని వెంకట్రావు - పశుపోషకుడు , చల్లారెడ్డిపాలెం.Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.