ETV Bharat / city

సీపీఎం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - kurnool cpm latest news

కర్నూలు నగరంలోని అశోక్​నగర్​లో ఉన్న పేదలకు సీపీఎం నాయకులు నిత్యావసర వస్తువులు అందించారు. ప్రభుత్వం స్పందించి పేదవారికి రూ. 5 వేల సహాయం అందించాలని డిమాండ్​ చేశారు.

cpm distributed essentials to poor in kurnool
కర్నూలులో సీపీఎం నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ
author img

By

Published : May 16, 2020, 4:35 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలను ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్​ నగరంలోని అశోక్ నగర్​లో ఉన్న పేదలకు సీపీఎం నాయకులు నిత్యావసర సరుకులను అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి వెంటనే స్పందించి ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయలను అందించాలని డిమాండ్​ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు తెలియజేశారు.

ఇదీ చదవండి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలను ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్​ నగరంలోని అశోక్ నగర్​లో ఉన్న పేదలకు సీపీఎం నాయకులు నిత్యావసర సరుకులను అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి వెంటనే స్పందించి ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయలను అందించాలని డిమాండ్​ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు తెలియజేశారు.

ఇదీ చదవండి :

రెడ్​జోన్ ప్రాంతాల్లో సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.