ETV Bharat / city

నిరుపేదలకు రక్షణగా వైఎస్​ఆర్ బీమా: మంత్రి వనిత - వైఎస్​ఆర్ బీమా పథకం వార్తలు

ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో వైఎస్​ఆర్ బీమా పథకం ఎంతో తోడ్పడుతుందని మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్​ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

minister vanitha
minister vanitha
author img

By

Published : Oct 21, 2020, 4:30 PM IST

వైఎస్ఆర్ బీమా పథకం నిరుపేదలకు రక్షణగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్​ఆర్ బీమా కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తింపచేయడం ప్రత్యేకమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

వైఎస్ఆర్ బీమా పథకం నిరుపేదలకు రక్షణగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్​ఆర్ బీమా కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తింపచేయడం ప్రత్యేకమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'వైఎస్సార్‌ బీమా' పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.