ETV Bharat / city

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ

author img

By

Published : Apr 4, 2020, 7:46 AM IST

రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.

transfer of IAS officers in ap
transfer of IAS officers in ap

రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండేను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థానంలో పూనం మాలకొండయ్యకు పరిశ్రమలశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రికేష్‌ బాలాజీరావును మార్క్‌ఫెడ్ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో పీఎస్ ప్రద్యుమ్నకు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది.

రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండేను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థానంలో పూనం మాలకొండయ్యకు పరిశ్రమలశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రికేష్‌ బాలాజీరావును మార్క్‌ఫెడ్ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో పీఎస్ ప్రద్యుమ్నకు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది.

ఇదీ చదవండి :

'రాజకీయ పార్టీలు విభేదాలు మరిచి కరోనాపై పోరాడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.