ETV Bharat / city

సచివాలయ నిర్వహణకు ఏఎంఆర్‌డీఏకి రూ.16.94 కోట్లు

author img

By

Published : Oct 30, 2020, 12:52 PM IST

రాష్ట్ర సచివాలయ భవనాల నిర్వహణ, వాటిలో అవసరమైన మార్పులు చేసేందుకు ఏఎంఆర్‌డీఏ (ఇది వరకు సీఆర్‌డీఏ) పెట్టిన ఖర్చులో రూ.16.94 కోట్లు తిరిగి ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ap secretariat
సచివాలయ నిర్వహణకు ఏఎంఆర్‌డీఏకి రూ.16.94 కోట్లు

రాష్ట్ర సచివాలయ భవనాల నిర్వహణ, వాటిలో అవసరమైన మార్పులు చేసేందుకు ఏఎంఆర్‌డీఏ (ఇది వరకు సీఆర్‌డీఏ) పెట్టిన ఖర్చులో రూ.16.94 కోట్లు తిరిగి ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్‌కీపింగ్‌ సేవలకు రూ.7,13,94,474, సాంకేతిక సదుపాయాల్ని సమకూర్చినందుకు రూ.2,13,24,195, అసరమైన మార్పులు చేసినందుకు రూ.6,08,72,901, సాధారణ నిర్వహణ, ఫర్నిచర్‌ కోసం రూ.1,58,30,791ను విడుదల చేసింది.

రాష్ట్ర సచివాలయ భవనాల నిర్వహణ, వాటిలో అవసరమైన మార్పులు చేసేందుకు ఏఎంఆర్‌డీఏ (ఇది వరకు సీఆర్‌డీఏ) పెట్టిన ఖర్చులో రూ.16.94 కోట్లు తిరిగి ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్‌కీపింగ్‌ సేవలకు రూ.7,13,94,474, సాంకేతిక సదుపాయాల్ని సమకూర్చినందుకు రూ.2,13,24,195, అసరమైన మార్పులు చేసినందుకు రూ.6,08,72,901, సాధారణ నిర్వహణ, ఫర్నిచర్‌ కోసం రూ.1,58,30,791ను విడుదల చేసింది.

ఇదీ చదవండి:

సీఎంకు కమీషన్లు తప్ప ప్రజలు ఎమోషన్లు పట్టవు: జవహర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.