ETV Bharat / city

తితిదే పరిధిలోకి మరో ఏడు దేవాలయాలు.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Aug 26, 2020, 10:39 PM IST

చిత్తూరు జిల్లాలోని ఏడు దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువస్తూ దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.

-ttd
-ttd

చిత్తూరు జిల్లాలోని ఏడు దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువస్తూ దేవాదాయశాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా ఆవులపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్నవేంకటేశ్వర స్వామి దేవాలయం సహా మరో ఆరు దేవాలయాలను తక్షణం తితిదే పరిధిలోకి తీసుకు వస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ దేవాలయాలను అభివృద్ధి చేయటంతో పాటు ధూపదీప నైవేద్యాల బాధ్యతను ఇక నుంచి తితిదే పర్యవేక్షించనుంది.

చిత్తూరు జిల్లాలోని ఏడు దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువస్తూ దేవాదాయశాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా ఆవులపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్నవేంకటేశ్వర స్వామి దేవాలయం సహా మరో ఆరు దేవాలయాలను తక్షణం తితిదే పరిధిలోకి తీసుకు వస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ దేవాలయాలను అభివృద్ధి చేయటంతో పాటు ధూపదీప నైవేద్యాల బాధ్యతను ఇక నుంచి తితిదే పర్యవేక్షించనుంది.

ఇదీ చదండి

ఎందుకంత తొందర.. రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.