ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు.. మహమ్మారితో ఒకరు మృతి - ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 30 మంది.. కరోనా బారిన పడినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నూతనంగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 8,88,899కి చేరింది.

30 new corona cases in ap
రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు
author img

By

Published : Feb 15, 2021, 5:57 PM IST

Updated : Feb 15, 2021, 7:10 PM IST

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 30 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,899కి చేరిందని వెల్లడించింది. తాజాగా.. కరోనా కారణంగా ఒకరు మృతి చెందగా... మహమ్మారి ప్రభావంతో ఇప్పటివరకు 7,163 మంది మృతి చెందినట్లు వివరించింది.

మరోవైపు.. గడిచిన 24 గంటల్లో 69 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8.8 లక్షలకు పైగా చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 35 లక్షలు దాటినట్లు తాజా బులెటిన్ లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

new-corona-cases-in-ap
రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు.. వైరస్ ప్రభావంతో ఒకరు మృతి

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 30 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,899కి చేరిందని వెల్లడించింది. తాజాగా.. కరోనా కారణంగా ఒకరు మృతి చెందగా... మహమ్మారి ప్రభావంతో ఇప్పటివరకు 7,163 మంది మృతి చెందినట్లు వివరించింది.

మరోవైపు.. గడిచిన 24 గంటల్లో 69 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8.8 లక్షలకు పైగా చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 35 లక్షలు దాటినట్లు తాజా బులెటిన్ లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

new-corona-cases-in-ap
రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు.. వైరస్ ప్రభావంతో ఒకరు మృతి

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Last Updated : Feb 15, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.