-
నిజమేంటో జనానికి తెలిసేసరికి, జగన్రెడ్డి సృష్టించిన అబద్ధాలు ప్రపంచం చుట్టి వస్తున్నాయి. అసత్యప్రచారమే పెట్టుబడిగా తెచ్చుకున్న అధికారం అండతో అమరావతిపై పన్నిన మరో కుట్రని తెలుగుదేశం బట్టబయలు చేసింది. #StingOperationExposesJagan pic.twitter.com/q0TFtYGLUh
— Lokesh Nara (@naralokesh) March 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నిజమేంటో జనానికి తెలిసేసరికి, జగన్రెడ్డి సృష్టించిన అబద్ధాలు ప్రపంచం చుట్టి వస్తున్నాయి. అసత్యప్రచారమే పెట్టుబడిగా తెచ్చుకున్న అధికారం అండతో అమరావతిపై పన్నిన మరో కుట్రని తెలుగుదేశం బట్టబయలు చేసింది. #StingOperationExposesJagan pic.twitter.com/q0TFtYGLUh
— Lokesh Nara (@naralokesh) March 25, 2021నిజమేంటో జనానికి తెలిసేసరికి, జగన్రెడ్డి సృష్టించిన అబద్ధాలు ప్రపంచం చుట్టి వస్తున్నాయి. అసత్యప్రచారమే పెట్టుబడిగా తెచ్చుకున్న అధికారం అండతో అమరావతిపై పన్నిన మరో కుట్రని తెలుగుదేశం బట్టబయలు చేసింది. #StingOperationExposesJagan pic.twitter.com/q0TFtYGLUh
— Lokesh Nara (@naralokesh) March 25, 2021
అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పన్నిన మరో కుట్రని బట్టబయలు చేశామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అసత్య ప్రచారమే పెట్టుబడిగా తెచ్చుకున్న అధికారం అండతో ఈ కుట్ర పన్నారని లోకేశ్ దుయ్యబట్టారు. ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో.. సీఐడీకి నకిలీ ఫిర్యాదు ఇచ్చారని ఆధారాలతో సహా బయటపెట్టామని ట్వీట్ చేశారు.
ఇప్పటికైనా ప్రజారాజధాని అమరావతిపైనా, తెదేపాపైనా కుట్రలు ఆపాలని లోకేశ్ అన్నారు. అమరావతి విధ్వంసానికి ప్రయత్నించిన ప్రతీసారీ న్యాయమే గెలుస్తుందని ఉద్ఘాటించారు. సీఐడీ ఫిర్యాదులో పేర్కొన్న బాధితులకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్కు జత చేశారు.
ఇదీ చదవండి: