ETV Bharat / city

నేడు జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాలు విడుదల

author img

By

Published : Oct 5, 2020, 7:38 AM IST

ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలు ప్రకటించేందుకు దిల్లీ ఐఐటీ ఏర్పాట్లు చేసింది.

jee-advance
jee-advance

నేడు జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాలను ఉదయం 10 గంటలకు ప్రకటించేందుకు దిల్లీ ఐఐటీ ఏర్పాట్లు చేసింది.

దేశవ్యాప్తంగా సుమారు లక్ష 45 వేల మంది ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్​డ్​కు హాజరయ్యారు. దేశంలోని 23 ఐఐటీల్లోని 13 వేల 600 సీట్లను జేఈఈ అడ్వాన్స్​డ్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. రేపటి నుంచి నవంబరు 13 వరకు ఆరు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు జోసా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.

నేడు జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాలను ఉదయం 10 గంటలకు ప్రకటించేందుకు దిల్లీ ఐఐటీ ఏర్పాట్లు చేసింది.

దేశవ్యాప్తంగా సుమారు లక్ష 45 వేల మంది ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్​డ్​కు హాజరయ్యారు. దేశంలోని 23 ఐఐటీల్లోని 13 వేల 600 సీట్లను జేఈఈ అడ్వాన్స్​డ్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. రేపటి నుంచి నవంబరు 13 వరకు ఆరు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు జోసా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.

ఇదీ చదవండి: గురుగ్రామ్​లో మరో నిర్భయ ఘటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.