జాతీయ, రాష్ట్ర అవార్డులు వచ్చిన టీచర్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం నిలిపివేసింది. ఉద్యోగ విరమణ తర్వాత ఏడాది సర్వీసు పొడిగింపు ఉత్తర్వు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. 2018లో ఇచ్చిన ఏడాది పొడిగింపు జీవో 101ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జీవో అమలుకు సరైన మార్గదర్శకాలు లేవని వెల్లడించింది. న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
టీచర్ల సర్వీసు ఏడాది పొడిగింపు జీవో నిలిపివేత
జాతీయ, రాష్ట్ర అవార్డులు వచ్చిన టీచర్ల సర్వీసు ఏడాది పొడిగింపు జీవో 101ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. 2018లో ఇచ్చిన జీవో అమలుకు సరైన మార్గదర్శకాలు లేవన్న ప్రభుత్వం....న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందన్నారు.
![టీచర్ల సర్వీసు ఏడాది పొడిగింపు జీవో నిలిపివేత Govt order](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9407285-475-9407285-1604335355875.jpg?imwidth=3840)
జాతీయ, రాష్ట్ర అవార్డులు వచ్చిన టీచర్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం నిలిపివేసింది. ఉద్యోగ విరమణ తర్వాత ఏడాది సర్వీసు పొడిగింపు ఉత్తర్వు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. 2018లో ఇచ్చిన ఏడాది పొడిగింపు జీవో 101ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జీవో అమలుకు సరైన మార్గదర్శకాలు లేవని వెల్లడించింది. న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి : జీఎస్టీ పరిహారం..16 రాష్ట్రాలు, 3 యూటీలకు రూ.6 వేల కోట్లు విడుదల