ETV Bharat / city

నేడు రాజధాని అమరావతి బంద్​

author img

By

Published : Feb 21, 2020, 10:55 PM IST

Updated : Feb 22, 2020, 4:55 AM IST

రాజధాని రైతులు నేడు బంద్​కు పిలుపునిచ్చారు. మందడంలో రైతు ఐకాస నేత సుధాకర్​పై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ... రాజధాని ప్రాంతంలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. వర్తకులు, స్థానికులు అందరూ బంద్​కు సహకరించాలని కోరారు. కృష్ణాయపాలెం, మందడం ఘటనల్లో రైతులు, మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Farmers Ready to Bundh Amaravathi over attack JAC Leader
నేడు రాజధాని అమరావతి బంద్​

నేడు రాజధాని అమరావతి బంద్​

ఇదీ చదవండీ... 'వెలిగొండ ప్రాజెక్టుపై వైకాపా అసత్య ప్రచారాలు'

.

నేడు రాజధాని అమరావతి బంద్​

ఇదీ చదవండీ... 'వెలిగొండ ప్రాజెక్టుపై వైకాపా అసత్య ప్రచారాలు'

.

Last Updated : Feb 22, 2020, 4:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.