ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,160 కరోనా కేసులు...మరో ఏడుగురు మృతి - corona latest news ap

రాష్ట్రంలో కొత్తగా 1,160 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,61,092కు చేరింది. మరణాల సంఖ్య 6,927కి పెరిగింది.

రాష్ట్రంలో మరో 1,160 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో మరో 1,160 కరోనా కేసులు నమోదు
author img

By

Published : Nov 21, 2020, 5:34 PM IST

రాష్ట్రంలో కొత్తగా 1,160 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,61,092కి చేరింది. తాజాగా మహమ్మారి కాటుకు మరో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,927కి చేరింది. వైరస్ నుంచి మరో 1,765 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 8.39 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 68,307 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...ఇప్పటివరకు కొవిడ్ పరీక్షల సంఖ్య 95.43 లక్షలకు చేరింది.

రాష్ట్రంలో 1,160 కరోనా కేసులు నమోదు..మరో 7 గురు మృతి
రాష్ట్రంలో 1,160 కరోనా కేసులు నమోదు..మరో 7 గురు మృతి

ఇదీ చదవండి

తమిళనాడుకు అమిత్ ‌షా.. రజనీకాంత్​తో భేటీ!

రాష్ట్రంలో కొత్తగా 1,160 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,61,092కి చేరింది. తాజాగా మహమ్మారి కాటుకు మరో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,927కి చేరింది. వైరస్ నుంచి మరో 1,765 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 8.39 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 68,307 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...ఇప్పటివరకు కొవిడ్ పరీక్షల సంఖ్య 95.43 లక్షలకు చేరింది.

రాష్ట్రంలో 1,160 కరోనా కేసులు నమోదు..మరో 7 గురు మృతి
రాష్ట్రంలో 1,160 కరోనా కేసులు నమోదు..మరో 7 గురు మృతి

ఇదీ చదవండి

తమిళనాడుకు అమిత్ ‌షా.. రజనీకాంత్​తో భేటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.