తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్ష రగిలించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రగణ్యులని.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన జయంతి సందర్భంగా దేశానికి ప్రకాశం పంతులు అందించిన సేవలప స్మరించుకున్నారు. ప్రజలను ప్రేమించని వాడు దేశభక్తుడు కాదన్న ప్రకాశం... ఆఖరి శ్వాస వరకు నిస్వార్థంగా జీవించారని కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ధీరోదాత్తుడు.. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరికి నివాళులర్పిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.
ఇవీ చదవండి..