ETV Bharat / city

వారికి ఏం సమాధానం చెబుతారు జగన్: చంద్రబాబు - ఏపీ వలస కూలీల ఇబ్బందులు

తమిళనాడులో ఏపీకి చెందిన వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కిలో బియ్యం కోసం గంటల తరబడి నిల్చోవాల్సి వస్తోందంటూ వారు ఓ వీడియోలో తమ బాధను చెప్పుకున్నారు. ఆ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. వారికి ఏం సమాధానం ఇస్తారని సీఎం జగన్​ను ప్రశ్నించారు.

chandra babu
chandra babu
author img

By

Published : Apr 27, 2020, 9:34 PM IST

  • ఏపిలో మీరు సృష్టించిన ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి ‘‘వలస’’ వెళ్ళాం. ఇప్పుడీ లాకౌట్ వల్ల ఉపాధి కూడా పోయింది. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ, స్వగ్రామాలకు పంపిస్తే చాలని వేడుకుంటున్న వీళ్ళకేం సమాధానం ఇస్తారు @ysjagan గారూ? pic.twitter.com/1IHGh5XaI4

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తమిళనాడులో ఏపీకి చెందిన వలస కూలీల అవస్థలకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం తమిళనాడుకు వలస వెళ్లామని అందులో కొందరు కూలీలు చెబుతున్నారు. ఇప్పుడు లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ కూలీలు వీడియోలో వాపోయారు. తమను స్వగ్రామాలకు తరలించాలని వేడుకుంటున్నారు. వాళ్లకి ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం ఇస్తారని చంద్రబాబు నిలదీశారు.

  • ఏపిలో మీరు సృష్టించిన ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి ‘‘వలస’’ వెళ్ళాం. ఇప్పుడీ లాకౌట్ వల్ల ఉపాధి కూడా పోయింది. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ, స్వగ్రామాలకు పంపిస్తే చాలని వేడుకుంటున్న వీళ్ళకేం సమాధానం ఇస్తారు @ysjagan గారూ? pic.twitter.com/1IHGh5XaI4

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తమిళనాడులో ఏపీకి చెందిన వలస కూలీల అవస్థలకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం తమిళనాడుకు వలస వెళ్లామని అందులో కొందరు కూలీలు చెబుతున్నారు. ఇప్పుడు లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ కూలీలు వీడియోలో వాపోయారు. తమను స్వగ్రామాలకు తరలించాలని వేడుకుంటున్నారు. వాళ్లకి ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం ఇస్తారని చంద్రబాబు నిలదీశారు.

ఇదీ చదవండి

'తెదేపా స్లీపర్ సెల్స్ కరోనా వ్యాప్తి చేస్తున్నాయేమో?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.