ETV Bharat / city

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె - CAPITAL WOMEN FARMER DIED WITH CARDIAC ARREST news

రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. అబ్బరాజుపాలేనికి చెందిన.. మహిళా రైతు కంచర్ల విజయలక్ష్మి గుండెపోటుతో మరణించారు.

death, amaravathi farmer
అమరావతి, రైతు మృతి
author img

By

Published : Mar 28, 2021, 10:50 AM IST

Updated : Mar 28, 2021, 10:58 AM IST

రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు.. ప్రాణాలు కోల్పోయారు. అబ్బరాజుపాలేనికి చెందిన.. మహిళా రైతు కంచర్ల విజయలక్ష్మి గుండెపోటుతో మరణించారు. రాజధాని నిర్మాణం కోసం.. విజయలక్ష్మి 4 ఎకరాల 50 సెంట్ల భూమిని ఇచ్చారు. రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమంలో విజయలక్ష్మి చురుగ్గా పాల్గొనేదని గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చదవండి:

రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు.. ప్రాణాలు కోల్పోయారు. అబ్బరాజుపాలేనికి చెందిన.. మహిళా రైతు కంచర్ల విజయలక్ష్మి గుండెపోటుతో మరణించారు. రాజధాని నిర్మాణం కోసం.. విజయలక్ష్మి 4 ఎకరాల 50 సెంట్ల భూమిని ఇచ్చారు. రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమంలో విజయలక్ష్మి చురుగ్గా పాల్గొనేదని గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

Last Updated : Mar 28, 2021, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.