ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి

author img

By

Published : May 20, 2020, 11:36 AM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2407కు చేరింది.

corona possitive cases
corona possitive cases

corona possitive cases
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు మృతి ..వివిధ ఆస్పత్రుల నుంచి 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

corona possitive cases
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు మృతి ..వివిధ ఆస్పత్రుల నుంచి 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి:

వైద్యుడు సుధాకర్‌ అరెస్టు అంశంపై నేడు హైకోర్టు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.